Tuesday, April 6, 2010

విరసం నాయకులు ఇప్పుడు ఏడవరా?

ఏం రాయాలనుకున్నా బూతులు తప్ప ఏమీ రావట్లేదు... 74 మంది పోలీసులను పొట్టన పెట్టుకొని ఏం సాధిస్తున్నారు? వేలమంది రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుతింటూంటే వారి ఎంగిలి మెతుకులు తినే వీరు అమాయక జవాన్లపైన పడి కొట్టు కొంటున్నారు.

చేతనైతే ఒక చెత్త రాజకీయ నాయకున్ని చంపండి... అప్పుడు మీరు ఆడవిలో అన్నలు అని ఒప్పుకోంటాం. ఇలా చెత్తపనులు చేస్తూ వుంటే మీరు ఎప్పటికి అన్నలు కాకా సున్నలు గానే మిగిలి పోతారు...

అమరులైన జవాన్లకు నా చిరు నివాళి.

7 comments:

Krishna K said...

శివశంకర్ కొడుకు సుధీర్కుమార్ ను కిడ్నాప్ చేసి, డబ్బులు గుంజి విడుదల చేసినప్పుడే తెలిసింది వీళ్ల తత్వం. ఇక రాజకీయనాయకులు మరియు వారి వందమాదిగల జోలికి ఎందుకు వేళతారు, వెళ్లినా డబ్బులు కోసమే వెళతారు.

విరసాన్ని తీసి పక్కకు పెట్టండి, so called మానవ హక్కుల సంఘాలకు నోళ్లు ఏమయినా లెగుస్తాయేమో చూడండి!!

Ravi said...

సరిగ్గా చెప్పారు.

కెక్యూబ్ వర్మ said...

జవాన్లు వెళ్ళింది వినోదానికి కాదు. చంపడానికి. మరి చంపడానికి వెళ్ళినవారు చస్తే తప్పేంటి? హింసకు ప్రతిహింస తప్పదు.గత కొంత కాలంగా ఆ రాష్ట్రంలో సల్వాజుడుం పేరుతొ జరుగుతున్నా నరమేధం గురించి తెలీదా? లేక తెలిసి కళ్ళు ముసుకుమ్తున్నారా?

Sravya V said...

వేలమంది రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుతింటూంటే వారి ఎంగిలి మెతుకులు తినే వీరు అమాయక జవాన్లపైన పడి కొట్టు కొంటున్నారు. >>నిజం చెప్పారు !

Alapati Ramesh Babu said...

అసలు ఈ మావొలు పక్కా దొంగలు లెకపొతె 73 మందిని ఆన్యాయం గా చంపుతారా.ఇక్కడ వారికి మద్దతు గా వున్న విరసం, వరవరరావు, ఈ వెధవలకు నొరు లెగవదు. గద్దరు గాడు ఇంకా ముందుకు వెల్లి ఇది ప్రజా యుద్దం అంట ఇది వారి లెక్క.

Gems Of Hindupur said...

సరే సల్వా జుడుం గురించి తెలుసు... కానీ అందులో జవాన్ల తప్పేంటి? కాస్తా వివరిస్తారా? హింస కు ప్రతిహింసే సమాధానం ఐతే గెలుపు బలవంతుడిదే తప్ప గెలుపు అర్హత వున్నవాడిది కాదు...

sam said...

very interesting, good job, and thanks for sharing such a good blog.

Telangana Districts News
Latest Telugu News

avandia